Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టాల కోసం కలెక్టరేట్ కు రైతుల పాదయాత్ర

Follow Udayam on Google
K Anuradha Sep 03, 2026 3:16 PM శ్రీకాకుళంGeneral
పట్టాల కోసం కలెక్టరేట్ కు రైతుల పాదయాత్ర - Udayam
నారాయణపురం భూసాగుదారులకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబరు 21న చిలకపాలెం నుంచి శ్రీకాకుళం కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు రైతు సంఘం, CITU నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా చిలకపాలెంలో పాదయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. తరతరాలుగా భూములను సాగు చేస్తున్న దళిత, బీసీ పేద రైతులకు సాగు హక్కులు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు .

Comments

G
Loading comments...