వార్తలకు తిరిగి వెళ్లండి

సితంపేట మండలంలోని పత్తికగూడా - గోయిది గ్రామాల మధ్య ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతల వల్ల చిన్నచిన్న ప్రమాదాలు జరిగి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుకు కల్వర్టు నిర్మాణం చేపట్టి తక్షణమే మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

