Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తి కొనుగోళ్లపై నిబంధనలు జారీ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 10, 2026 1:25 AM గుంటూరుGeneral
పత్తి కొనుగోళ్లపై నిబంధనలు జారీ - Udayam
జిల్లాలో ఈ సీజన్ పత్తి కొనుగోళ్లపై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అక్టోబర్ నెలాఖరు నుంచి పంట రానుండటంతో, మద్దతు ధరకు సేకరించేందుకు సీసీఐ సిద్ధమవుతోంది. కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని ఏఎంసీలను ఆదేశించగా, జేసీ నేతృత్వంలోని కమిటీ ఈ ప్రక్రియను పర్యవేక్షించనుంది.

Comments

G
Loading comments...