Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశువుల అక్రమ రవాణా కేసులో బైండోవర్

Follow Udayam on Google
B RAJESH Sep 04, 2026 12:14 PM విజయనగరంGeneral
పశువుల అక్రమ రవాణా కేసులో బైండోవర్ - Udayam
కొత్తవలసలో పశువుల అక్రమ రవాణా కేసులో పట్టుబడిన ఇద్దరు పాత నేరస్థులను పోలీసులు స్థానిక తహసీల్దార్ రమాలక్ష్మి ముందు హాజరుపరిచి బైండోవర్ చేయించారు. అనంతరం వారిని ఇకపై చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడబోమని నిందితులు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Comments

G
Loading comments...