వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలం రామాజీపేటలో సామాజిక కార్యకర్త ఐలేని కృష్ణారెడ్డి చొరవతో మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు వితరణ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఓపీ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను ప్రతిష్ఠించాలని పిలుపునిచ్చారు. భక్తిశ్రద్ధలతో పాటు పర్యావరణహితంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని కోరారు.
Comments
Loading comments...

