వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రజలకు పిలుపునిచ్చారు.
పర్యావరణ హితంగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తూ, జలవనరులను కాలుష్యం నుంచి కాపాడాలని సూచించారు.తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలు సమన్వయంతో ముందుకెళ్లాలన్నా సూచించారు. ఇందులో పలువురు ఉన్నారు.
Comments
Loading comments...

