వార్తలకు తిరిగి వెళ్లండి

పరవాడలో 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో తల్లులు, కుటుంబ సభ్యులు, ఆశాలు, పీహెచ్సీ సిబ్బంది, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలతో పోషణపై ప్రతిజ్ఞ చేయించారు.
పోషకాహారంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్యామలకుమారి సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

