Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక ఎంఈవోల నియామకంపై ప్రభుత్వ యోచన

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 10, 2026 11:41 AM హన్మకొండ General
ప్రత్యేక ఎంఈవోల నియామకంపై ప్రభుత్వ యోచన - Udayam
ప్రభుత్వ, జడ్పీ పాఠశాలలకు ప్రత్యేకంగా ఎంఈవోలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌లో హెచ్‌ఎంలే ఇన్‌ఛార్జి ఎంఈవోలుగా కొనసాగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 79 మండలాలు ఉండగా, మండలానికి ఇద్దరు చొప్పున 158 మంది ఎంఈవోలు అవసరం కానున్నారు. ఈ నియామకంతో ఎంఈవోల కొరత తీరే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...