Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక ఆరోగ్య పరీక్షల శిబిరం ప్రారంభం

Follow Udayam on Google
babu varun Aug 20, 2026 4:53 PM రాజన్న సిరిసిల్లGeneral
ప్రత్యేక ఆరోగ్య పరీక్షల శిబిరం ప్రారంభం - Udayam
మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక వైద్య శిబిరం ద్వారా 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. గురువారం బోయినిపల్లి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా సంఘాల సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మహిళా సంఘాల సభ్యులతో కలిసి ప్రారంభించారు.

Comments

G
Loading comments...