Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలి జిల్లా ఎస్పీ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 25, 2026 12:51 PM నిర్మల్General
ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలి జిల్లా ఎస్పీ - Udayam
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆడెల్లి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక వనమహోత్సవ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల పాల్గొని మొక్కలు నాటారు. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా 16.03 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు.

Comments

G
Loading comments...