వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పార్టీ కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు పిలుపునిచ్చారు.
తన నివాసంపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

