వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్లో ప్రతిపాదిత ఎయిర్పోర్టు కోసం గ్రామ రోడ్డు తీసుకోవడంపై గ్రామస్థులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. రోడ్డుతో పాటు తమ గ్రామాన్ని మొత్తం తీసుకుని పునరావాసం కల్పించాలని కోరారు.
ఎయిర్పోర్టు నిర్మాణంతో నష్టపోయే భూములకు రూ.6 కోట్లు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. రోడ్డు మార్పుతో పట్టణానికి దూరం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

