వార్తలకు తిరిగి వెళ్లండి

స్థలాన్ని కబ్జా చేస్తున్నారంటూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ పెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదని బాధితులు మంగళవారం TDP కండువాలతో ధర్నా చేపట్టారు. అర్జీ దాఖలు చేసి 105 రోజులు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదని వారు ఆరోపించారు.
స్థానిక రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాలను ధిక్కరిస్తున్నారని ఆరోపిస్తూ ఫ్లెక్సీలు, గతంలో రెవెన్యూ అధికారులను కలిసిన ఫొటోలతో వినూత్నంగా నిరసన చేపట్టారు.
Comments
Loading comments...

