వార్తలకు తిరిగి వెళ్లండి

జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. రాజమండ్రి మెడికో విద్యార్థిని ప్రమాదానికి గురై వారం రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నె వినోద్ తెలిపారు.
మెడికో విద్యార్థినికి న్యాయం చేయాలని, ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

