వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ఇంటి కూల్చివేతపై బాధిత కుటుంబం న్యాయం కోరుతూ నిరసన చేపట్టింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటిని కూల్చివేశారని ఆరోపిస్తూ టౌన్ ప్లానింగ్ విభాగం ఎదుట ఆందోళనకు దిగింది.
20 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇంటిని కూల్చివేయడానికి కారణాలు చెప్పాలని, నష్టపరిహారం అందించాలని బాధిత కుటుంబం కోరింది. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు స్పందించాల్సి ఉంది.
Comments
Loading comments...

