వార్తలకు తిరిగి వెళ్లండి
బీఎల్వోల తీరుపై నిరసన

Photo Gallery
కర్నూలులోని టీడీపీ కార్యాలయం వద్ద బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఓటర్ల వివరాల కోసం అధికార పార్టీ నేతలను కలవాలని బీఎల్వోలు చెబుతున్నారు.
తమ ఇళ్లకు అధికారులు రావడం లేదని, దరఖాస్తులు కూడా లభించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఓటర్ల జాబితాలన్నీ రాజకీయ నాయకుల వద్దే ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...