Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానాశ్రయాల నిర్వహణ ప్రైవేట్‌ చేతుల్లోకి?

Follow Udayam on Google
Udayam Desk Aug 25, 2026 10:02 AM జాతీయంవాణిజ్యం
విమానాశ్రయాల నిర్వహణ ప్రైవేట్‌ చేతుల్లోకి?  - Udayam
తిరుపతి, వారణాసి సహా 11 విమానాశ్రయాలను పీపీపీ విధానంలో ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రం యోచిస్తోంది. వీటి నిర్వహణ కోసం ప్రైవేట్‌ సంస్థలు రూ.8,622 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి రావచ్చని అంచనా. 11 విమానాశ్రయాలను ఐదు బండిళ్లుగా విభజించి సంస్థలకు అప్పగించనున్నారు. ఈ ప్రతిపాదనకు పీపీపీఏసీ సూత్రప్రాయంగా అంగీకరించింది.

Comments

G
Loading comments...