వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్కర్నూల్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ సౌలభ్యం కోసం 30 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. ప్రతిపాదనలు అమలైతే ప్రస్తుతం ఉన్న 880 కేంద్రాలు 910కి పెరుగుతాయని చెప్పారు.
ఓటర్ల సౌకర్యం కోసం 5 కేంద్రాల స్థల మార్పు, 2 కేంద్రాల పేర్ల సవరణకు ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...
