Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొఫెసర్ జయశంకర్ సేవలు చిరస్మరణీయం: చైర్‌పర్సన్ నాగలక్ష్మి.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 06, 2026 8:01 PM జగిత్యాలGeneral
ప్రొఫెసర్ జయశంకర్ సేవలు చిరస్మరణీయం: చైర్‌పర్సన్ నాగలక్ష్మి. - Udayam
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం. శ్రీనివాస్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...