వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.4.50 లక్షల ఆస్తి నష్టం

బొమ్మలరామారం మండలం మర్యాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న రూ.2.50 లక్షల నగదుతో పాటు రూ.2 లక్షల విలువైన సామగ్రి బూడిదైంది.
సర్వస్వం కోల్పోయిన బాధితుడు తనకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. ప్రమాదానికి గల కారణాలపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Loading comments...