వార్తలకు తిరిగి వెళ్లండి
సరుగుడు సాగుతో రైతులకు లాభాలు

జగిత్యాల జిల్లాలో రైతులు సరుగుడు, నీలగిరి, సుబాబుల్ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మేడిపల్లి రైతు సతీశ్రెడ్డి 1.06 ఎకరాల్లో సరుగుడు సాగు చేసి 26 నెలల్లో 60 టన్నుల దిగుబడితో రూ.3.90 లక్షల ఆదాయం పొందారు.
ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 2,900 ఎకరాల్లో ఈ తోటలు సాగులో ఉన్నాయి. రాయితీలు, బైబ్యాక్ భరోసా కల్పిస్తే సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుందని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...