వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి సుపరిపాలనకు మాయని మచ్చగా మిగిలిన విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అక్రమ వ్యవహారాలపై విచారణ జరిపి తక్షణమే ఆయనను పదవి నుంచి తప్పించాలని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ కోరారు.
విశాఖపట్నం వచ్చిన రాష్ట్ర ఐటీ, పెట్టుబడులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.
Comments
Loading comments...

