Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరమేశ్వర్ థియేటర్ లైన్‌లో మిషన్ భగీరథ పనులు ప్రారంభం

Follow Udayam on Google
anji kummari Aug 05, 2026 1:57 PM మహబూబ్‌నగర్General
పరమేశ్వర్ థియేటర్ లైన్‌లో మిషన్ భగీరథ పనులు ప్రారంభం - Udayam
షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పరమేశ్వర్ థియేటర్ లైన్‌లో పట్టణ అభివృద్ధిలో భాగంగా మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ పనులను సంబంధిత అధికారులు వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులు పూర్తయిన అనంతరం ఆ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరా మరింత మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...