Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకర మలుపుల్లో పోలీసుల చర్యలు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 11:25 AM అల్లూరి General
ప్రమాదకర మలుపుల్లో పోలీసుల చర్యలు - Udayam
దేవీపట్నం మండలంలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రమాదకర మలుపుల వద్ద పోలీసులు కానిస్టేబుల్ కటౌట్‌లు ఏర్పాటు చేశారు. ఫజుల్లాబాద్ కొండ దిగువ ప్రాంతంతో పాటు మరికొన్ని చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. కటౌట్‌లను చూసి వాహనదారులు వేగం తగ్గించి జాగ్రత్తగా ప్రయాణిస్తారని ఎస్సై షరీఫ్ తెలిపారు. ప్రమాదకర మలుపుల వద్ద వాహన వేగాన్ని తగ్గించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...