Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

Follow Udayam on Google
babu varun Sep 09, 2026 3:28 PM రాజన్న సిరిసిల్లGeneral
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో బుధవారం మండల వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. వ్యవసాయ రంగంలో ఉన్న పథకాలపై రైతులకు వివరించారు. అనంతరం వరిలో నానో యూరియా, ఎరువుల వినియోగం పై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...