Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేడుకలు

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 1:02 PM హన్మకొండ General
పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేడుకలు - Udayam
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం 9.15 గంటలకు పట్టణంలోని అమరధామం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...