Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలతో మమేకమై పోలీసులు పని చేయాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 26, 2026 6:50 PM మంచిర్యాలGeneral
ప్రజలతో మమేకమై పోలీసులు పని చేయాలి - Udayam
ప్రజలతో మమేకమై పోలీసులు పని చేయాలని మంచిర్యాల డిసిపి భాస్కర్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదివారం సాయంత్రం జైపూర్ పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను డీసీపీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ నవీన్, ఎస్‌ఐ భూమేష్, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...