Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలందరి సమక్షంలో విచారణ జరపాలి

Follow Udayam on Google
Saychi kumar Aug 25, 2026 7:33 PM కామరెడ్డిGeneral
ప్రజలందరి సమక్షంలో విచారణ జరపాలి - Udayam
నాగిరెడ్డిపేట్ మండలంలోని బెజగం చెరువు తండా గ్రామ పంచాయితీ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపిస్తూ.. ఈ విషయంపై గ్రామంలోనే ప్రజలందరి సమక్షంలో విచారణ చేపట్టాలని ఆ గ్రామస్థులు ఎంపీడీవో గంగాధర్కు వినతి పత్రం అందజేశారు. గ్రామ సర్పంచ్ గత మూడు నెలలుగా గ్రామ పంచాయితీలో ఎలాంటి గ్రామసభలు నిర్వహించలేదని ఆరోపించారు. గ్రామంలో మౌలిక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...