వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలంలోని సురక్షిత మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయాలని స్తానిక MPDO రవికుమార్ సిబ్బందిని ఆదేశించారు.
మండలంలోని ఎ.వెలగవలసలో సోమవారం తాగునీటి సరఫరాను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా వాటర్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలని సూచించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా సంపూర్ణంగా తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. తాగునీరు సరఫరాపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

