వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం గూడూరు మండలం గూడూరు పట్టణ ప్రాంతాల్లో పర్యటించి కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సిపిఎం నాయకులు జోగి శివకుమార్ మాట్లాడుతూ ప్రజలకు త్రాగు సాగునీరు విద్యుత్తు రోడ్లు ఇంటి స్థలాలు రేషన్ కార్డులు వంటి సమస్యలు ఎన్నో ఉన్నాయని వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

