Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 05, 2026 11:52 AM నాగర్ కర్నూల్General
ప్రజల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే - Udayam
అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, తాగునీటి ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...