Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 03, 2026 12:23 PM చిత్తూరుGeneral
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం - Udayam
చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డీఆర్ఓ కే. మోహన్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు వినిపించిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు నాయుడు ఉన్నారు.

Comments

G
Loading comments...