వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా విజిబుల్ పోలీసింగ్, వాహనాల తనిఖీలు నిర్వహించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్పై ప్రజలకు అవగాహన కల్పించారు.
'మీ సురక్ష', 'నేను సైతం 2.0' కార్యక్రమాల ద్వారా ప్రజలతో పోలీసులు మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. నేరాల నివారణ, ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
Comments
Loading comments...

