Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణికి 71 ఫిర్యాదులు

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Aug 31, 2026 6:11 PM సంగారెడ్డిGeneral
ప్రజావాణికి 71 ఫిర్యాదులు - Udayam
సంగారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా వ్యాప్తంగా 71 ఫిర్యాదులు, వినతులు అందాయి. కలెక్టర్‌లో 41, సంగారెడ్డి డివిజన్‌లో 22, జహీరాబాద్‌లో 5, నారాయణఖేడ్‌లో 3 దరఖాస్తులు వచ్చాయి. ప్రజల సమస్యలను పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని కలెక్టర్‌ సంగమేష్‌ అధికారులను ఆదేశించారు. పెండింగ్‌ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

Comments

G
Loading comments...