Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణికి 116 ఫిర్యాదులు

Follow Udayam on Google
RR REDDY Sep 07, 2026 10:53 PM నిజామాబాద్General
ప్రజావాణికి 116 ఫిర్యాదులు - Udayam
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 116 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ భుజంగరావు, శిక్షణ కలెక్టర్ సురేష్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...