వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఖమ్మం అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డితో కలిసి వినతులు స్వీకరించారు.
విద్య, వైద్య సమస్యలపై సీపీఎం నేత నున్నా నాగేశ్వరరావు వినతి అందించగా.. పంచాయతీ బిల్లుల గోల్మాల్, వృద్ధురాలి భూమి వివాదం, పాఠశాల బదిలీ వంటి అర్జీలపై తక్షణ విచారణకు ఆదేశించారు
Comments
Loading comments...

