Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలకు మల్లన్న భరోసా

Follow Udayam on Google
Girish Bidkar Aug 21, 2026 9:30 AM హైదరాబాద్General
ప్రజా సమస్యలకు మల్లన్న భరోసా - Udayam
హైదరాబాద్‌ చాణిక్యపురి కాలనీలోని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న కార్యాలయం నిత్యం ప్రజలతో కిటకిటలాడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువస్తున్నారు. అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి ఉద్యోగ, విద్య, రెవెన్యూ, భూ, సంక్షేమ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...