వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేట మున్సిపల్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతిని నిర్వహించారు. అధికారులు, సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల సమస్యలను రచనలు, కవితల ద్వారా వెలుగులోకి తెచ్చిన కాళోజీ జీవితం స్ఫూర్తిదాయకమని చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ అన్నారు.
కాళోజీ ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉందని ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

