Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన లక్ష్యం

Follow Udayam on Google
K Anuradha Sep 07, 2026 2:36 PM శ్రీకాకుళంGeneral
ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన లక్ష్యం - Udayam
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వేగులాడ దుర్గారావు ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన లక్ష్యమన్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారంలో పవన్ కళ్యాణ్ పాత్రను ప్రస్తావించారు.

Comments

G
Loading comments...