వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రధమ ప్రాధాన్యత ఇస్తామని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు ఆర్చన తెలిపారు.
నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆదేశాల మేరకు ముబగాం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా 23 వినతులు వచ్చాయని, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు కోసం ప్రజలు నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు ఆమె తెలిపారు.
Comments
Loading comments...

