Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన ఎంపీ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 21, 2026 6:38 PM విజయనగరంGeneral
ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన ఎంపీ - Udayam
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం వారి క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి వచ్చిన వినతలను స్వీకరించారు. ఈ సందర్భంగా తక్షణ పరిష్కారం కొసం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం మాట్లాడుతూ ఈరోజు వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులు వాటిని ఒకటి రెండు వారాల గడువులో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...