Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా ఫిర్యాదులపై అలసత్వం వద్దు: ఎస్పీ తుషార్ డూడి

Follow Udayam on Google
dineshkumar Sep 07, 2026 9:09 PM చిత్తూరుGeneral
ప్రజా ఫిర్యాదులపై అలసత్వం వద్దు: ఎస్పీ తుషార్ డూడి - Udayam
చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి 45 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం సమగ్ర విచారణ జరిపి, నిర్ణీత గడువులోగా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉంటూ బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...