వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గురువారం జోగులాంబ జోన్–VII డీఐజీ కార్యాలయం, మహబూబ్నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
పోలీసు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ.. ప్రజలకు పారదర్శక, బాధ్యతాయుత సేవలు అందిస్తూ, ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
Comments
Loading comments...

