Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియాంక దండి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 19, 2026 8:32 PM విశాఖపట్నంGeneral
ప్రియాంక దండి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు - Udayam
విశాఖ తూర్పు నియోజకవర్గంలో స్థానిక ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, ఆ సమస్యలను వారు నా దృష్టికి తీసుకువస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు ఇంచార్జ్ ప్రియాంక దండి తెలిపారు. స్థానిక నాయకులు, అధికారులు సమస్యలను పరిష్కరించకుండా ప్రజలను తిప్పుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...