వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రైవేటు అంబులెన్సుల దందా

నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు దందా సాగిస్తున్నారు. ఉచిత '108' అందుబాటులో ఉన్నా, బాధితులను మభ్యపెట్టి ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
కమీషన్ల కోసం వేల రూపాయలు వసూలు చేస్తూ లూటీ చేస్తున్నారు. అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...