Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబరాబాద్‌లో నకిలీ ఈ-మెయిల్‌ మోసం

రేఖ దేవి Jul 11, 2026 4:53 AM హైదరాబాద్ 2 viewsabout 1 hour ago
సైబరాబాద్‌లో నకిలీ ఈ-మెయిల్‌ మోసం - Udayam Digital
సరఫరాదారు పేరుతో వచ్చిన నకిలీ ఈ-మెయిల్‌ను నమ్మి ఓ సంస్థ రూ. 4.30 లక్షలు కోల్పోయింది. ఖాతా వివరాలు మార్చి పంపిన మెయిల్‌కు డబ్బులు బదిలీ చేయడంతో ఈ మోసం జరిగింది. అనుమానం వచ్చి విచారించగా మోసం బయటపడటంతో బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...