వార్తలకు తిరిగి వెళ్లండి
జైలులో ఖైదీ పరారీ

Photo Gallery
మహబూబ్నగర్ జిల్లా జైలు నుంచి రిమాండ్ ఖైదీ తప్పించుకోవడం సంచలనం సృష్టించింది. కట్టుదిట్టమైన భద్రత ఉన్న జైలులో ఖైదీ పారిపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఈ ఘటనపై డీఐజీ శ్రీనివాస్ రహస్య విచారణ చేపట్టారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. అయితే, అధికారులు మాత్రం ఈ వ్యవహారంపై వివరాలను వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు.
Comments
Loading comments...