వార్తలకు తిరిగి వెళ్లండి
జైలు గోడ దూకి ఖైదీ పరార్

Photo Gallery
మహబూబ్నగర్ జైలులో రిమాండ్లో ఉన్న పోక్సో కేసు నిందితుడు కిశోర్ కుమార్ తప్పించుకున్నాడు. ప్రియురాలిని కలిసేందుకు టవల్స్ సహాయంతో జైలు గోడ దూకి పరారయ్యాడు.
బాత్రూమ్కు వెళ్తున్నానని చెప్పి ఈ సాహసం చేసినట్లు తెలుస్తోంది. ఖైదీ పరారీపై డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ ఆరా తీస్తుండగా, పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...