వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జైలులో రిమాండ్లో ఉన్న పోక్సో కేసు నిందితుడు కిశోర్ కుమార్ తప్పించుకున్నాడు. ప్రియురాలిని కలిసేందుకు టవల్స్ సహాయంతో జైలు గోడ దూకి పరారయ్యాడు.
బాత్రూమ్కు వెళ్తున్నానని చెప్పి ఈ సాహసం చేసినట్లు తెలుస్తోంది. ఖైదీ పరారీపై డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ ఆరా తీస్తుండగా, పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

