వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని పెద్దవాల్గోట్ గ్రామంలో నీ పల్లె ప్రకృతి వనం బి ఆర్ ఎస్ నాయకులు రిశీలించారు . కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో విఫలం చెందిందని అన్నారు .
కనీసం గ్రామాల్లో ఉన్న పల్లె ప్రకృతి వనాల్లో చెత్తను తొలగించలేని స్థితి , పరిశుద్యంపై పట్టింపు లేదని ఆరోపించారు .అబద్దాల హామీతో గద్దెనెక్కిన ప్రభుత్వంను ప్రజలు రానున్న రోజుల్లో బుద్ధి చెబుతున్నారని అన్నారు .
Comments
Loading comments...

