Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 10:13 AM వికారాబాద్General
పరిగిలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి - Udayam
పరిగి ఎంఆర్వో కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి (TRR) పాల్గొన్నారు.​ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. అనంతరం దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఘనంగా స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...